బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని ర్యాలీ గఢ్పూర్ గ్రామంలో విస్తృతంగా ప�
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, ప్రగతి సా ధ్యమవుతుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం మంచిర్యాలలో జరిగిన ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది.
అబద్ధ్దాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, 4నెలల పాలనలో రైతాంగాన్ని అథోగతి పాల్జేసిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన 36 గంటల రైతు నిరసన దీక్షకు మాజీ విప�
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, అసత్య ప్రచారాలను కాదు అభివృద్ధిని చూసి ఆదరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్న�
“కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వారు కోరుకున్నట్లుగానే మంచిర్యాల గోదావరి వద్దే హైలెవెల్ వంతెన నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పెద్దపెల్లి పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు భారీ మెజార్టీ ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాక�
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని, ఇం దుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొ ప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
మహిళలు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శనివారం సీసీసీ నస్పూర్లోని విద్యానగర్ క్రిష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్, ప్రిన్సిపాల
మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీళ్లు నింపి పంటలకు విడుదల చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో మేడిగడ్డ క�
పట్ణణంలో సోమవారం నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రావు, బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్రావు పాల్గొన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు వి�
‘రైతుబంధు అడిగితే రైతులను చెప్పులతో కొడతారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే.. ముఖ్యమంత్రి ఒకటి చెబితే.. మంత్రులు మరొకటి చెబుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.’