బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ ఫ్రధాన కార్యదర్శి గడప రాకేశ్పై దాడి ముమ్మాటికీ కాంగ్రెస్ గూండాల పనేనని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే పీఎస్సార్ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ వ
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, శ్రేణులెవ్వరూ అధైర్యపడవద్దని, భవిష్యత్ అంతా మనదేనని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. సోమవారం నస్పూర్లోని బీఆర్ఎస్ పార్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్పై దుండగులు విచక్షణా రహితంగా దాడి చేశారు. హైటెక్ కాలనీలో నివాసముంటున్న రాకేశ్ ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు తన కారులో జిమ్కు బ�
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ మంచిర్యాల జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని, గతంలో 330 పడకల సామర్థ్యమే ఉండేదని, ప్రస్తుతం 450 పడకల సామర్థ్యంతో మెడికల్ కళాశాల, హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని మాజీ ఎమ�
తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్సే శ్రీరామ రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం ర
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం సాయ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమైతామని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పిలుపునిచ్చారు. గురువారం దండేపల్లి మండలంలోని నాయకపుగూడెం, కంచరబాయి, మామిడిగూడెం, దమ్మన్నపేట
ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీల బూటకపు హామీలను నమ్మి మోసపోవద్దని పెద్దపెల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం రాత్రి దండేపల్లి మండల కేంద�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాలలోన�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి, దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు.
“సింగరేణిలో 26 ఏళ్లు పనిచేసిన. కార్మికుల ఇబ్బందులు కళ్లారా చూసిన. కార్పొరేట్ సంస్థ యజమానికి (కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ) కార్మికుల కష్టాలు ఏం తెలుసు’ అని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మా
మంచిర్యాల జిల్లా కోల్బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ ఉద్యమ కారుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శ్రీరాంపూర్ కాల నీ నుంచి 200 మంది కార్యకర్తలతో పెద్దపల్లికి తరలిన ఆయన, బీ�
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం మంచ�