లక్షెట్టిపేట, ఫిబ్రవరి26 : పట్ణణంలో సోమవారం నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రావు, బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్రావు పాల్గొన్నారు. శివపార్వతులను దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పండితుడు భరద్వాజ్, మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొత్త వెంకటేశ్వర్తు, వెంకటస్వామిగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు చింత అరుణ్కుమార్, యాగం ట్రస్ట్ సభ్యులు చెట్ల రమేశ్, నల్మాసు శ్రీనివాస్, కౌన్సిలర్లు సువర్ణ, ఉత్తూరి రవీందర్ ఉన్నారు.