పట్ణణంలో సోమవారం నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రావు, బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్రావు పాల్గొన్నారు.
Yadadri | యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడోరోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు మంగళవారం ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్లో ఆదివారం సౌత్రామని మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు, ప్రగతి రిసార్ట్ అధిపతి డాక్టర్ జీబీకే రావు, జీవీ కుమారి ద