ఉమ్మడి పాలమూరు జిల్లాలో భీమా ప్రాజెక్టు సాధనలో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డిది చెరగని ముద్ర అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మక్తల్లో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి 95వ జయంతి సందర్భం �
అతి సామాన్య కు టుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆవేదనకు గురయ్
స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లా
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లా�
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం మక్తల్ �
ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్త�
కాంగ్రెస్ అధికారం చే పట్టిన ఐదు నెలల్లోనే రైతాంగం ఆగమైందని.. దొంగ హామీలిచ్చిన సర్కారుకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పే ర్కొన్నారు. బీఆర్ఎస్ పాలమూ
ఉద్యమం నుం చి పుట్టుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని, ఉడు త బెదిరింపులకు భ యపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను కుదించే ప్రతిపాదన తెరపైకి వస్తోన్నది. కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రెండు జిల్లాలను ఉంచాలన్న కాంగ్రెస్ సర్కారు సంకేతాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మహబ
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచా ర హోరుతో ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఎండలను సైతం లెక్కచేయకుండా గ్రా మా లు, పట్టణాల్లో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పట్టించుకోకపోగా.. ఎంపీ ఎన్నికల్లో సైతం బూటకపు హామీలతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ దుయ్యబట్టారు. మ�
పాలమూరులో కేసీఆర్ రోడ్ షో కార్యక్రమానికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాలమూరుకు తరలివె�
కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు రాజేందర్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం
ప్రజలను మోసం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే.. బీజేపీ పార్టీ దోఖా చేసిందన్నారు.