సాగునీటిపై ఎమ్మెల్యేకు అవగాహన లేకనే యాసంగిలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో మక్తల్ తాసీల్దార్ సువర్ణరాజుకు చి�
రాజకీయంలో గెలిచినా.. ఓడినా.. నిరంతరం మక్తల్ ప్రజల వెన్నంటే తన చివరి శ్వాస వరకు ఉంటూ తపిస్తానని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం రామన్న జన్మదినం సందర్భంగా చిట్టెం దంపతులు మక్తల్�