పార్లమెంట్ ఎన్నికల్లో అ త్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకొని విధ్వంసానికి గురవుతున్న తెలంగాణ అభివృద్ధిని కాపాడుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపుని చ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం దక్కిందని, పదేండ్ల పాలనలో ప్రజలు, రైతులు సంతోషంగా జీవించారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. అలాం టి పార్టీ అభ్యర్థులను పార్లమెంట్ ఎన్నికల్లో ఆ�
సాగునీటిపై ఎమ్మెల్యేకు అవగాహన లేకనే యాసంగిలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ ఆ ధ్వర్యంలో మక్తల్ తాసీల్దార్ సువర్ణరాజుకు చి�
రాజకీయంలో గెలిచినా.. ఓడినా.. నిరంతరం మక్తల్ ప్రజల వెన్నంటే తన చివరి శ్వాస వరకు ఉంటూ తపిస్తానని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం రామన్న జన్మదినం సందర్భంగా చిట్టెం దంపతులు మక్తల్�