రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామ వాస్తవ్యులు బీఆర్ఎస్ కార్యకర్త నస్పూరి మొండయ్య కుమారుడు అరవింద్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత స్వామి వారిని మంగళవార
ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడం�
Srinivas Goud | ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా, అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్నికలు జరిపేలా చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Harish Rao | తెలంగాణపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.
Singireddy Niranjan Reddy | ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకొంటుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Srinivas Goud | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యిందని ఆరోపిం�
KTR | ప్రభుత్వం ఉన్న లేకున్నా.. పదవి ఉన్నా..లేకున్నా ..ఆపదుందన్నా అంటే అర క్షణం ఆలోచించకుండా అక్కున చేర్చుకునే మనసున్న రామన్న మరో మారు తన దయార్థ హృదయాన్ని చాటుకున్నారు.
Roja Fire | ఏపీలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడని అన్నారు.
Ambati Rambabu | పోలవరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.