రైతాంగానికి యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మారం మండల కేంద్రంలోని సింగల్ విండో వద్ద యూరియా కోసం నిలబడ్డ రైతులను ఆయన గురువారం కలిస
సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వ
Srinivas Goud | బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) మహబూబ్ నగర్ మండల యూరియా పంపిణీ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో నెలకొన్న పరిస్థితులను మళ్లీ కాంగ్రెస్ హయాంల�
రేవంత్రెడ్డి నిద్రలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. సోమవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వృత్తి కులాలకు ఏవైనా వర�
Srinivas Goud | స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా దేశంలో కులాల వివక్ష , అసమానతు కొనసాగడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
Talasani Srinivas Yadav | భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన దండ్ల శ్రీనివాస్ పై దాడి చేసిన మంత్రి అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్తో కలిసి ఆ�
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పై ఫేక్ వార్తను సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Swami Prasad Maurya | కర్ణిసేనకు చెందిన కార్యకర్త మాజీ మంత్రి చెంపపై కొట్టాడు. దీంతో ఆయన అనుచరులు అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లే కేటాయించాలని, జిల్లా కలెక్టర్కు ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్�
రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర నేత కొప్పుల ఈశ్వర్ అందరివాడు కావడం వల్లే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘ�
తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్వారా ప్రతీ లీటర్కు రూ.5 ప్రోత్సాహకంగా అందించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో పాడి పరిశ్రమను స
ఇండ్ల నిర్మాణాల కూల్చివేత బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం మినహా ఎక్కడా కూడా 150 ఎకరాలు సేకరించలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ నూకపల�
జగిత్యాల జిల్లాలోని రైతులకు రుణలిచ్చేందుకు బ్యాంకులు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకు రుణాళిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి తాటిప