మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మంగళవారం హైదరాబాద్లో మర్యాద పూ ర్వకంగా కలిశారు. బీఆర్ఎస్- బీఎస్పీలు పార్లమెంట్ ఎన్నిక ల్లో కలిసి నడవ�
ఎమ్మె ల్సీ ఎన్నికల్లో విజయం మనదేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు భిన్నంగా ఉండబోతుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలోని రైతుబం ధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు జగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్కు, నీటికి కటకట ఏర్పడిందని వ్యవసాయశాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కా�
కాంగ్రెస్ చేపట్టిన పాలమూరు-రంగారె డ్డి ప్రాజెక్టు సందర్శన ఒక ఝూటా యాత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ది శిఖండి పాత్ర అని విమర్శిం�
పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు కలిసికట్టుగా ముందుకు సాగాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో అసంతృప్తి కౌన్సిలర్లతో కలిసి బుధవారం ఏర్పాటు చ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో లాస్యనందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాస్
ఒకటో గ్యారెంటీ, రెండో గ్యారెంటీ అంటూ హామీలను అర్రాస్ పాటలా ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సర్కారుకు మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చురక అంటించారు. భగవంతుడు కూడా ఆ పార్టీ హామీలను అమలు చేయలేడని అన
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని, జాతి పునర్జీవ నం, ఔన్నత్యానికి పాటుపడిన మహనీయుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవనలో గురువారం సంత్సే
సమాజంలోని వ్యవస్థలలో పని చేస్తున్నప్పుడు నిస్వార్థంగా సేవలందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి తన నివాసంలో నూతనంగా ఎన్నికైన జి
పాలమూరుకు మేలు చేస్తా రా.. అన్యాయం చేస్తారా..? అనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకొని ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. కల్వకుర్తి నియోజకవర్గ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత గౌరవం దక్కింది. బహుభాషా కోవిదుడిగా, ఆర్థిక సంస్కరణ విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది
రాజకీయాల్లో పదవులు శా శ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచి పోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెబ్బేరులో చౌడేశ్వరీ మాత జాతర సం దర్భంగా గురువారం ఏర్పాటు చేసిన క్రికెట
ప్రజా చైతన్యమే మన ఆయుధమని, ఆ దిశగా ప్రతి కార్యకర్తా పోరాడాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, అసత్య ప్రచారం చేసి, అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్ర�