కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీలను గాలికొదిలేసి ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆ
తెలంగాణ స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టిన రోడ్షోతో పాలమూరు రాజకీయ ముఖచిత్రం ఒ క్కసారిగా మారిపోయింది. అధికారంలో ఉ న్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పా
నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అత్యంత ప్ర తిభావంతుడని, ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంట్కు పంపుదామని మాజీ మంత్రి సింగిరె
కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక�
ప్రాంతీయ పార్టీలతోనే రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక్షతన నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల స
పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఎంపీలుగా గెలిచిన వారు నాగర్కర్నూల్ పార్లమెంట్ను ఏమాత్రం అభివృద్ధ�
బహుజన సామాజిక అభివృద్ధి కోసం పరితపించిన నేత బహుజనుల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుఫూలే అని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి నివాసంలో ఫూలే చిత్రపటానికి పూ లమాల వ�
ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిట్యాలలోని నూతన శివాలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నిరంజన్�
అసెంబ్లీ ఎ న్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను �
“అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు.. సాగునీరివ్వకుండా.. రైతుబంధు జమచేయకుండా.. ఆరుగాలం కష్టపడ్డ రైతు నోట్లో మట్టిగొడుతున్నది..” అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీ�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తప్పక బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నుంచి స్�
సొంత వారే సాయం చే యని నేటి పరిస్థితుల్లో తమకు ఆపన్న హస్తం అం దించారనే అభిమానంతో ఆదివారం మాజీ మం త్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు ఓ ఇంజినీర్. వివరాలిలా.. శ్రీరంగాపురం మండలం జానంపేటకు చెందిన ఈరపాగ నాగరాజుకు
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని గెలిపించి పార్టీ రుణం తీర్చుకోవాలని మా జీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలో�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది ఒకటే ఎజెండా అని, కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.