అవగాహన, రైతులపై చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ ప్రభుత్వం బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదులుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాలో రైతులు నీటి కోసం ఎదురు చూస�
మండలంలోని చిమనగుంటపల్లి గ్రామ శివారులో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన హైలెవల్ బ్రిడ్జి పనులను బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ�
గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న సినీనటుడు ఆర్. నారాయణమూర్తిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గురువారం పరామర్శించి ధై ర్యం చెప్పారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్లో యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నదని, కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ పొలాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధి బృంద సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ పొలాన్ని, అక్కడ జరిగిన తవ్వకాలను, మట్టి తరలింపు, బాట తొలగిం�
వారంరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరామర్శ కొరవడిందని, రైతు కుటుంబం పడుతున్న ఇబ్బందులపై కనీసం పలకరించిన పాపానపోలేదని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో �
వైద్యులంటే.. పునర్జన్మనిచ్చే ప్రదాతలని, వారిని గౌరవించుకోవడం అందరి బాధ్యతని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రజావైద్యశాలలో డాక�
రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల
అధికారంలో ఉన్నా.. లే కున్నా.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉం టానని, ఆపదొస్తే అండగా నిలుస్తానని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు పొంది
పోచారం శ్రీనివాస్రెడ్డి లాంటి పెద్ద మనిషి పార్టీ మారడం గర్హనీయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. 2012లో ఆయన రాజీనామా చేసి తెలంగాణ కోసం పోటీ చేస్తే అందరం కలిసి గెలిపించుకున్నామని గుర్తు�
తెలంగాణ పోరాట స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ఆయన స్ఫూర్తి ఇమిడి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్ల
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సోమవారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ముస్లింలు ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈ ద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు అలయ్బల
‘పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గ్రామ, మండలస్థాయిలో పరిశీలిద్దాం.. తమిళనాడులో 55 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీల ఊసే లేదు. ఏపీలో జగన్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే తెలంగాణలో తక్కువ ఓట్లొచ్చిన కాంగ్రెస్�