రాజకీయాల్లో విష సంస్కృతికి సీఎం రేవంత్రెడ్డి ఆజ్యం పోస్తున్నాడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎ మ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సభ్యుల సంఖ్య తక్కు
తెలంగా ణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ని లిచిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజా, ప్రభుత్వ ప్రతినిధులు గడిచిన తొమ్మిదిన్నరేండ్�
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, దేశంలో శత్రువులుగా ఉంటూనే తెలంగాణలో మిత్రబంధాన్ని కలిగిఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్
తెలంగాణ ఉద్యమంతో పెనువేసుకున్న బంధాలతో కూడిన ఆనవాళ్లను చెరిపేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం పట్టణంలోని మాజీ మంత్రి నివాసంలో
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటే లాఠీచార్జీయేనా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఆదిలాబాద్లో విత్తనాల కోసం వచ్చిన రైతులపై జరిగిన లాఠీచార్జీని మంగళవారం ఓ ప్రకటనలో ఖండ�
ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాశీంనగర్లో ఇటీవల మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బీస�
ప్రజలను చైతన్యం చేయడానికి కవులు నిత్యం చైతన్యపరులుగా ఉంటారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి స్వగృహంలో వనపట్ల సుబ్బయ్య, సంగిశెట్టి శ్రీనివాస్లు రచించిన ధి�
వనపర్తి నియోజ కవర్గంలో సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 2,73,863 మంది ఓటర్లుంటే, 1, 82, 283 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నాగర్కర్నూల్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో మేధావులు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఓటు వేస్తామని స్వచ్ఛందంగా చెబుతున్నారని, దీంతో ఆర్ఎస్పీ గెలుపు ఖాయమైందని మాజీ మం
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ ఐదు నెలల పా లన మీ కండ్ల ముందే కనిపిస్తుంది.. కేసీఆర్ సంక్షేమమైతే.. కాంగ్రెస్ క్షామం’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నార
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రె డ్డి విమర్శించారు. వనపర్తి మండలం మెంటపల్లిలో, పెబ్బేరు మండలం శాఖాపురం, తోమాలపల్ల
స్థానికేతరులను ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆ�
నాడు టీడీపీలో ఉన్న సందర్భం లో కాంగ్రెస్ నాయకురాలిపై ఎంతనీచంగా మాట్లాడావో ప్రజలకు గుర్తున్నదని, ఇప్పుడు అదే కాంగ్రెస్లో చేరి సోనియమ్మ దేవత, రుణం తీర్చుకుంటామని బీరాలు పలుకుతుండడం చూసి, ఊసరవెల్లి కూడా �