ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి స్థలాలు చూపించలేకపోతున్నదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి �
న్యాయవ్యవస్థపై తాను ఉంచిన నమ్మకం నేటి తీర్పుతో రుజువైందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందన్నారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డ్రామాలు అడుతున్నదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంప�
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభను, ప్రజలను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ స్పీకర్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సోమవారం సభా హక్కుల నోటీసులు ఇచ్చింది.
విద్యారంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఆరు
హైదరాబాద్లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అన�
ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన 113 చెక్కులను
అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గోల్కొండ నుంచి కోళ్ల పడకల్ పోయే రెండు లైన్ల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పీఏసీఎస�