ఎస్ఎన్డీపీ పనులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని నబిల్ కాలనీ, షాహిన్న�
మాయమాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికతో భూస్థాపితం కానున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రాజేంద్రనగర్ బీఆ�
ఓటర్లతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో పాటు బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బుధవారం సోమాజిగూ
అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్పాషా, నా�
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి స్థలాలు చూపించలేకపోతున్నదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి �
న్యాయవ్యవస్థపై తాను ఉంచిన నమ్మకం నేటి తీర్పుతో రుజువైందని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. 12 సంవత్సరాల నిరీక్షణకు తెరపడిందన్నారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డ్రామాలు అడుతున్నదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని సమావేశపు హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంప�