లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచే కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూ వస్తుండగా..బీఆర్ఎస్ సైతం లోక్సభ ఎన్నికల్ల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రజాబలం ఉన్నంత వరకు ఎంత మంది పార్టీలు మారినా.. బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉండదని స్పష్టం
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లకు గడువు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు �
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధ
కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనలేక మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థల ద్వారా ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
MLA Sabhita Indrareddy | కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని మూడోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నది. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
లోక్సభ ఎన్నికల సమరానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ పరిధిలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే�
Sabita Reddy | రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై మంగళవారం ఓ దివ్యాంగ వృద్ధుడు ఫిట్స్ వచ్చి గిలగిలా కొట్టుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇ�