సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయమని, అందుకే రేవంత్ తన పుట్టిన రోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఎక
ఫోర్త్సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ తనను కలిసిన బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గ�
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తున్నది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తోంది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే మొ
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనసభలో ఇటీవలి పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎప్పటిలాగే.. పట్టణాల్లో ఓటర్లు నిర్లక్ష్యం కనబర్చినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వ�
చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ విజయాన్ని కాంక్షిస్తూ..
ఈ ప్రాంత ఆడబిడ్డనైన తన పట్ల సీఎం రేవంత్రెడ్డి ఇష్టానుసారంగా అభ్యంతరకరంగా మాట్లాడుతూ చులకన చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం రాత్రి రంగారెడ్డి జిల్లా కందుక�
చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ( ఈ నెల 6న) చేవెళ్లలో నిర్వహించనున్న కేటీఆర్ రోడ్ షో కార్యక్రమాలను విజయవంతం చేయాలని �
లోక్సభ ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున గులాబీ దళం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నది. మరోపక్క పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేత�