రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభను, ప్రజలను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ స్పీకర్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సోమవారం సభా హక్కుల నోటీసులు ఇచ్చింది.
విద్యారంగంపై కాంగ్రెస్ సర్కారుకు పట్టింపులేదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని ఎన్నికల ముందు దుష్ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఆరు
హైదరాబాద్లో ఆశావర్కర్లపై పోలీసుల దాడి అమానుషమని ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రజలకు వైద్యసేవలందించే ఆశా వర్కర్లకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? తమ సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్ఛ లేదా? అన�
ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉన్నదని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట తాసీల్దార్ కార్యాలయంలో శనివారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు సంబంధించిన 113 చెక్కులను
అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గోల్కొండ నుంచి కోళ్ల పడకల్ పోయే రెండు లైన్ల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పీఏసీఎస�
సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే భయమని, అందుకే రేవంత్ తన పుట్టిన రోజున కూడా కేసీఆర్ పేరు ఎత్తకుండా ఉండలేకపోయారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఎక
ఫోర్త్సిటీ పేరిట జరుగుతున్న భూ బాగోతాన్ని బయట పెడుతున్నందుకే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికపై కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారంటూ తనను కలిసిన బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఆందోళన చెందవద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం నాదర్గ�
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్�
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తున్నది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే
ఎట్టకేలకు మహేశ్వరం మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తోంది. కళాశాల నిర్వహణకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. 50 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి సంబంధించి ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ త్వరలోనే మొ
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్లో మర్యాద పూర్వకంగా కలిశారు. శాసనసభలో ఇటీవలి పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు.