“బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని నగర బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని హెచ్చరించారు. కేసీఆర్ పట్ల రేవంత్రెడ్డి అడ్డగోలు వ్యాఖ్య�
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం జిన్నారం మండలం గడ్డపోతారంలోని ఓ ప్రైవేట్ ఫం
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నకిరేకల్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రమ�
Mallareddy | ‘పులి రంగంలోకి దిగింది.. మేక సచ్చుడు ఖాయం’ అని మాజీ సీఎం కేసీఆర్ ఎంట్రీని ఉద్దేశించి అసెంబ్లీలో మీడియా మిత్రులతో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ బాస్ పునరాగమనం పార్టీ�
గ్రామాల అభివృద్ధి లో సర్పంచ్ల పాత్ర మరువలేనిదని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. గురువారం చేర్యాలలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అధ్యక్షతన సర్వసభ్య �
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మాజీ సీఎం కేసీఆర్ పని చేశారనే విషయాన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొందుర్గు మండల �
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గొప్ప భక్తితత్పరుడని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో భాగంగా మండలంలోని దొమ్మాట రామాలయంలో సోమవారం ఆయన ప్�
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలకేంద్రమైన నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న గ�
దివ్యాంగులకు అం డగా నిలిచి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో లయన్స్, అలయన్స్, వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మానస�
శాంతి, సహనాలకు క్రిస్మస్ ప్రతీక అని, ఏసుక్రీస్తు మహోన్నత క్షమాగుణ సంపన్నుడని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండగా ఆలోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను చూసేందుకు మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్ల�