అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్వాన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి, ఉద్యమ నాయకుడు కావూరి వెంకటేశ్ బీఆర్ఎస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలిచేందుకు గాను తిరిగ�
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయి చెరువును నింపారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల కాకముందే కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన.. ఏప్రిల్ 13న చేవెళ్ల నుంచి ఎన్నిక
కారు పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. ద్విముఖ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. ఓ వైపు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తూనే.. మరో వైపు పార్�
ఎన్నికల్లో ప్రజలతో మమేకం అయితే విజయం సొంతం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న కంచర్ల కృష్ణా�
అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.
నీళ్లు లేక వరి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు. మోతె మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఆదివారం ఎండిపోయిన వరి పొలాలను ఆయన పరిశీలించా
పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానాన్ని భారీ మెజార్టీతో గెలుచుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని..బీఆర్ఎస్ అభ్యర్థ్ధి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిప�
మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపా�
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఎప్పుడు వారికి జేబు సంస్థల్లా పనిచేస్తూ వస్తున్నాయని, నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ చెప్పినట్లు చేస్తున్నాయని యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశంలో వక్తలు ఆరోపించారు.
సీఎం రేవంత్ పాలన కంటే మాజీ సీఎం కేసీఆర్ పాలన ఎంతో ఉత్తమం అని నిరుద్యోగ అభ్యర్థులు అన్నారు. టెట్, మెగా డీఎస్సీ, గురుకులాలలో అన్ని పోస్టులకు గాను నోటిఫికేషన్లను వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ అశోక అకాడమ�
నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పేర్లను ఖరారు చేశారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మంగళవారం హైదరాబాద్లో మర్యాద పూ ర్వకంగా కలిశారు. బీఆర్ఎస్- బీఎస్పీలు పార్లమెంట్ ఎన్నిక ల్లో కలిసి నడవ�