సమైక్యపాలనలో కరెంటు బాధలుపడ్డాం. పొద్దుగాల్ల కరెంటు పోతే పొద్దుగూకంగ వస్తుండె. మధ్యలో కరెంటు లేక మా పనులు సరిగ్గా నడ్వకపోతుండె. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సారు హయాంల కరెంటు బాధ పోయింది. ఆయన పాలనలో 24గంటలపా
రాష్ట్ర ప్రజలకు అండగా ఉందామని, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ శ్రేణులకు కూడా భరోసాగా నిలుద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. అదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్
ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల జీవితాల్లో సమూల మార్పును తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ పదిలంగా ఉంటారని బీఆర్ఎస్ పార్�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ ఆభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంట
‘క్యామ మల్లేశ్ బడుగు బలహీన వర్గాల వ్యక్తి. మంచి మనిషి.. పట్టుదల, నిజాయితీ ఉన్న వ్యక్తి. గెలిస్తే 24గంటలు పనిచేసే నాయకుడు. అభివృద్ధి చేస్తారు. ఆస్తిపాస్తులు ఉన్నోడు. డబ్బుల కోసం పాకులాడేటోడు కాదు. చదువుకున్�
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రైతుల కండ్లల్లో ఎనలేని ఆనంద వెల్లివిరిసిందని, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో సాగునీళ్లు లేక రైతుల కండ్లల్లోంచి కన్నీళ్లు వస్తున్నాయని భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ �
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు నల్లగొండ మరోసారి వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచార రోడ్ షోకు మిర్యాలగూడ సిద్ధమవుతున్నది.
భూగర్భజలాలు అడుగంటి రైతులు కరువు కోరల్లో చిక్కుకున్నారని, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎండిన పంట పొలాలను పరిశీలిస్తుంటే, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంజాయ్ చ�
ఈ యాసంగిలో పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీకోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని �
ఆయన మాట ఓ ధీమా. ఆయన పలుకు ఓ భరోసా. ఆయనుంటే గుండె నిబ్బరం. ఆయనే ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ కోసం నాడు ప్రజలే కాదు, తెలంగాణ ఉద్యమమే ఎదురుచూసింది.
ఎండిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న క్వింటాల్కు రూ.500 బోనస్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మ�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా సాగు నీరు లేదు. రైతు బంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు.
స్వయంగా రైతు అయివుండి, ఎప్పుడూ రైతుల మేలు కోసమే పరితపించి, తన పదేళ్ల పాలనలో రైతును రాజుగా నిలబెట్టిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో నీళ్లందక పంటలు ఎండిప�
కడియం శ్రీహరి అవకాశ వాది అని, ఆయనది నీచ చరిత్ర అని దాస్యం మండిపడ్డారు. నైతికత, నీతి, నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 31న నిర్వహించనున్న వరంగల్ పార్లమెంటరీ సమావేశం గుర�