మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పలు చానళ్లలో వ�
14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్వన్గా నిలిపారని మహబూబాబాద్ ఎంపీ, బీఆర�
రైతు సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, తెలంగాణ రాష్ర్టానికి ఇది వర ప్రదాయిని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రె
గడిచిన నాలుగేండ్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో గజ్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని మున్స
కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడు. ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేస్తాడు. ఈ గురు పరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
కేసీఆర్ది తనది అన్నదమ్ముల అనుబంధం అని, ఉద్యమ సమయంలో అనేకసార్లు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నానని నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి (బోర్ల రాంరెడ్డి) తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించేందుకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గ కేం ద్రాల్లో జరిగే వేడుకల్లో స�
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి�
‘చలో నల్లగొండ’ సభకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ
పదేండ్లపాటు కా పాడుకున్న రాష్ట్ర హక్కులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే కేంద్రంలోని మోదీ సర్కారు కు ధారాదత్తం చేస్తున్నదని నాగర్కర్నూల్ మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆరోపించారు. �
రాజకీయాల్లో పదవులు శా శ్వతం కాదని.. చేసిన అభివృద్ధి పనులు శాశ్వతంగా నిలిచి పోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పెబ్బేరులో చౌడేశ్వరీ మాత జాతర సం దర్భంగా గురువారం ఏర్పాటు చేసిన క్రికెట