Forests | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో పెద్దాపూర్, కోలంగూ తదితర గ్రామాల్లో అడవిలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రవీణ్ నాయక్ తెలిప�
వేసవి ప్రారంభంలోనే కార్చిచ్చు అడవులను కాల్చేస్తున్నది. దీంతో వనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. బయ్యారం రేంజ్ పరిధిలో 20 బీట్లు ఉండగా సుమారు 18 వేల హెక్టర్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కొన్ని రోజులుగా బయ�
ఖమ్మం జిల్లా తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి అడవుల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి. వన్యప్రాణులు, అడవుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో చిరుతల ఆనవాళ్లు నిక్షిప్తమైనట్టు తల్లాడ అటవీ శాఖ అధికారుల�
Forests | పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పించడానికి చెట్లు నాటడం ఒక్కటే మార్గమని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహమ్మద్ జలీల్ పేర్కొన్నారు.
కరకగూడెం మండలంలోని అడవుల్లో పెద్దపులి సంచరిస్తున్నదని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాళ్లవాగు వద్ద గల పెద్దమ్మతల్లి ఆలయం వెనుక భాగంలో శనివారం పెద్దపులి ప
కవ్వాల్ టైగర్ రిజర్వుడ్ అడవుల్లోని ఇందన్పెల్లి బీట్లో పెద్దపులి సంచరిస్తూ తన ఉనికి చాటుకుంటున్నది. చాలా రోజుల తర్వాత తిరిగిరావడంతో అటవీ సమీప గ్రామాల ప్రజల్లో భయాందోళన కనిపిస్తున్నది. 2016లో ఆదిలాబా
ఇటీవల ఆదిలాబాద్, ఖమ్మం అడవుల్లో వెలుగుచూసిన బ్లూ మష్రూమ్(నీలిరంగు) పుట్టగొడుగులు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)కు చేరాయి.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమా
బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ ఆఫీసర్ సీహెచ్ భాసర్ తెలిపారు.
కవ్వాల్ టైగర్జోన్ను కాగజ్నగర్కు మార్చేందుకు అధికారులు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యట�
తాడ్వాయి మండలంలోని పంబాపురం అడవుల్లో గురువారం పులి సంచరించింది. గ్రా మ సమీప అడవిలో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వైల్డ్లైఫ్ ఎఫ్ఆర్వో సత్తయ్య తన �