ఇటీవల ఆదిలాబాద్, ఖమ్మం అడవుల్లో వెలుగుచూసిన బ్లూ మష్రూమ్(నీలిరంగు) పుట్టగొడుగులు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)కు చేరాయి.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
చైనా మరో అద్భుతం చేసింది. పచ్చాని రంగేసినట్టు.. ఓ ఎడారిని వనంలా మార్చేసింది. 3,050 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొక్కలు నాటి తక్లమకాన్ ఎడారిని కనుమరుగయ్యేలా అడవిని అభివృద్ధి చేసింది. ఇది జర్మనీ విస్తీర్ణంతో సమా
బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి ప్రవేశించినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి, బీట్ ఆఫీసర్ సీహెచ్ భాసర్ తెలిపారు.
కవ్వాల్ టైగర్జోన్ను కాగజ్నగర్కు మార్చేందుకు అధికారులు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర అటవీ శాఖ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యట�
తాడ్వాయి మండలంలోని పంబాపురం అడవుల్లో గురువారం పులి సంచరించింది. గ్రా మ సమీప అడవిలో పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో వైల్డ్లైఫ్ ఎఫ్ఆర్వో సత్తయ్య తన �
జిల్లాలో పులి అలజడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కాగజ్నగర్ డివిజన్లో నిత్యం ఏదో ఒక చోట పులి కనిపిస్తూనే ఉన్నది. ఇటీవల ఇద్దరిపై పులిదాడి చేసిన నేపథ్యంలో అటవీ అధికారులు దాని జాడను గుర్�
మానవ తప్పిదాలతోనే అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో జీవపరిణామ వ్యవస్థకు భంగం కలిగే ప్రమాదం ఉన్నదని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఐజీ ఎస్ రాజేశ్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ�
నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణంపై పునరాలోచించాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ముద్ద వీర మల్లప్ప కన్వెన్షన్ హాల్లో (ఏఐకేఎంఎస్