వికారాబాద్ అడవుల్లో ఐదు దాకా నదులు ఊపిరిపోసుకుంటాయి. ఇక్కడి గాలి విశిష్టమైంది. ఆరోగ్యదాయకమైంది. అందుకే అనంతగిరిలో టీబీ శానిటోరియం నెలకొన్నది. విశిష్టమైన జీవవైవిధ్యం ఈ అడవుల చల్లని నీడలో వర్ధిల్లుతున్
వేసవి కాలం ప్రారంభమైన దృ ష్ట్యా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు చర్య లు చేపట్టారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటికి ప్రాణా పాయం లేకుండా వికారాబాద్ రేంజ్తోపా�
వేసవి నేపథ్యం లో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్ర త్యేక దృష్టి పెట్టింది. సహజసిద్ధంగా తాగు నీ రందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వుడ్లోని జన్నారం, ఇందన్పల్లి, త
అడవుల ఆక్రమణను అరికడతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయమైన అరణ్య భవన్లో సోమవారం ఆమె అధ్యక్షతన జరిగిన ఆ శాఖ రాష్ట్రస్థాయి సమీక్ష సమ
Vikarabad | వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం కదిలింది. నాలుగు నదులకు పుట్టినిల్లు అయిన దామగుండంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాట�
కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ సమీపంలోని దామగుండంలో నిర్మించతలపెట్టిన వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు అడవుల రక్షణకు చర్యలు తీసుకున్నది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం విపరీతంగా పెరిగ�
అడవుల నరికివేతతోపాటు అశాస్త్రీయ సాగు విధానాలు, వాతావరణ మా ర్పులు, నిర్మాణాలు, పర్యావరణ కాలుష్యం, మైనింగ్ వంటి అంశాలతో ఎన్నో అరుదైన జీ వజాతులు కనుమరుగవుతున్నాయి.
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో అడవుల శాతం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టి సత్ఫలితాలు సాధించింది. ఇప్పుడు పచ్చదనం పెంపునకు తోడు ప్రభుత్వ స్థలాల రక్షణే లక్ష్యంగా సర్కారు కొత్తగా దశాబ్ది సంపద వనాలన�
గోడలు అడవులు అవుతాయి. లోహాలు మొక్కలవుతాయి. ఇంటీరియర్ డిజైనింగ్లో ఏదైనా సాధ్యమే. ఇనుము, స్టీల్, ఇత్తడి.. తదితర లోహాలను ఆకుల్లా, మొక్కల్లా మలిచి ఆకర్షణీయమైన రంగులు వేస్తున్నారు తయారీ దారులు. వాటిని గోడలక�
అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. క