న్యూఢిల్లీ, జూన్ 3: జాతీయ పార్కులు, వైల్డ్లైఫ్ శాంక్చుయరీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రక్షిత అడవులకు ఒక కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటి�
1. భారత ప్రభుత్వం జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టింది. అయితే అడవుల సంరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? 1) 1981 2) 1980 3) 1988 4) 1987 2.సముద్రప్రాంతపు ఆటుపోటులకు గురయ్యే డెల్టా భూముల్లో పెరిగే అడవులను ఏమంటారు? 1)
1.రాష్ట్ర మొత్తం భూవిస్తీర్ణంలో అడవులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 1) 20.45 2) 24.35 3) 28.45 4) 33.35 2. 2015లో తెలంగాణకు హరితహారం పథకాన్ని ఎన్నికోట్ల మొక్కలను నాటి, పోషించడానికి ఉద్దేశించారు? 1) 200 కోట్ల మొక్కలు 2) 230 కోట్ల మొక్కలు 3) 26
వన్యప్రాణి, జీవవైవిధ్య చట్టాలకు తూట్లు పొడిచేయత్నం సవరణల పేరిట కార్పొరేట్ సంస్థలకు అప్పగించే చాన్స్ జంతువులు, అటవీ సంపదకు తీవ్ర ముప్పు ప్రశ్నార్థకంగా మారనున్న గిరిజన సంస్కృతి కేంద్రం తీరుపై మండిపడు�
చ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. 2019తో పోల్చితే 2021 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 3 శాతం పెరిగిందని రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభ సభ్యు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అడవుల్లో అరుదైన బార్కింగ్ డీర్ (మొరిగే జింక) అటవీ అధికారుల కెమెరాకు చిక్కింది. ఇది దట్టమైన అడవుల్లో ఉంటుంది. దీనిని
Forests in Telangana: రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ అటవీకరణ చేపట్టిన ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్
కలెక్టర్ వల్లూరు క్రాంతి | ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ అడవులు ప్రత్యేకమైనవని, ప్రత్యేక వృక్ష జాతులకు తోడు, వైవిధ్యమైన, విభిన్న జంతుజాలానికి కూడా రాష్ట్ర అడవులు పేరుపొందాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగ�
ఆదిలాబాద్ : ప్రకృతి సమతుల్యతను గ్రహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రకృతి�
హైదరాబాద్: ప్రకృతికి మన అవసరం కంటే.. మనకే ప్రకృతి అవసరం ఎక్కువని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుత