అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. క
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి దిక్సూచిగా నిలిచిందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చదనానికి కేరాఫ�
పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకొన్నది.
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇ�
వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఔషధ మొక్కలు నాటేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే అడవుల్లో ఖాళీ ప్రాంతాలను గుర్తించిన అధికారులు సంబంధిత ఖాళ�
పచ్చదనం పెంపుపై దృష్టి సారించిన రాష్ట్ర సర్కార్ ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిట్టడవులను తలపించేలా మండలానికో నాలుగైదు బృహత్ వనాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి�
తెలంగాణ అడవులు దేశానికి అధ్యయన కేంద్రాలుగా మారాయి. ఆరేండ్ల క్రితం ఎడారిని తలపించిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంతో నేడు జీవం పోసుకొన్నది. పిచ్చి మొక్కలన్నీ పోయి.. పూల, ఫల
పోడుపేరుతో ఇకపై అడవుల నరికివేతకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలు అమలుచేసి కఠిన చర్యలు తీసుకొంటామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
సమస్త జీవకోటికి పచ్చదనమే ప్రాణాధారం. ఈ సిద్ధాంతాన్ని ప్రాణప్రదం గా నమ్మిన మానుకోటకు చెందిన దైద వెంకన్న.. మొక్కలే ప్రాణంగా, పచ్చదనం పెంచటమే సంకల్పంగా జీవిస్తున్నారు. ‘
సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అటవీ ప్రాంత అభివృద్ధికి, రైతులకు, దీనిపై ఆధారపడ్డ వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేలా అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు.