Podu Farmers | పోడు రైతుల(Podu farmers)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు(Forest officials )నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు.
చిరుత దాడి లో ఆవుదూడ మృతి చెందిన ఘటన శు క్రవారం చోటు చేసుకున్నది. అటవీ అధికారుల వివరాల ప్రకారం.. మండలంలో ని చందాపూర్కు చెందిన రైతు మొగులయ్య గురువారం రాత్రి పొలంలో పశువులను కట్టేసి ఇంటికి రాగా చిరుత ఆవుదూ�
Viral Video | అడవుల్లో గజరాజు.. జనావాసాల్లో ప్రత్యక్షమైంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏనుగు హల్చల్ చేసింది. అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది.
Viral Video | పులులు అంటేనే జనాల్లో వణుకు పుడుతోంది. అలాంటి పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ ఓ పులి మాత్రం గ్రామంలోకి ప్రవేశించి, ఓ గోడ మీద హాయిగా నిద్రించింది.
మండలంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోడగట్టుకు 50మీటర్ల దూరంలో రైతు గూడురు శ్రీనివాస్రెడ్డి త�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతం తడోబా, ఇంద్రావతి అభయారణ్యాలకు కారిడార్గా ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
Cheetah | కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుత(cheetah)ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాకొండ గ్రామంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నారాయణపేట( N
Leopard | మహారాష్ట్ర పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేండ్ల బాలుడిని దాడి చేసి చంపింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు.
Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలల
ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ప్రదేశ్కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచిఉన్నది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది.
పులుల సంరక్షణకు అటవీ సంపదను కాపాడాలని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లోకెల్లా భార
ఆదివాసులకు ఏ ప్రభుత్వం కూడా సెంట్ భూమిని కొనుగోలు చేసి ఇచ్చిన దాఖ లా లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప పరిణామం. భూమి హక్కు పత్రాల కోసం 2021 నవంబ