కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాగజ్నగర్-పెంచికల్పేట్ ప్రధాన రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వెనుకాల గల ఖాళీ స్థలం విషయమై గ్రామస్తులు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివా�
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని ఓ జింక గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులోని జింక తిరుమలాయగట్టు సమీపంలో రోడ్డు �
కొన్ని రోజుల నుంచి ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుందని రైతులు, గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులకు చెప్పినా స్
Leopard | వనపర్తి జిల్లాలో ఓ చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఖిల్లా ఘణపురం అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా ఒక ఆవు, ఒక దూడ, మేకలపై చిరుత దాడి చేసినట్�
మండలంలోని తాళం కేరి గ్రామ చెరువులో మొసలి కనిపించింది. దీంతో గ్రామస్తు లు భయాందోళన కు గురవుతున్నారు. గురువారం గ్రామానికి చెందిన యువకులకు చెరువు వద్ద మొసలి కనిపించింది.
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుసగా పులులు మృతి చెందడం అధికారులను కలవరపెడుతున్నది. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 25 వరకు దేశవ్యాప్తంగా 200కుపైగా పులులు మృతి చెందినట్టు తాజా గణాంకాలు స్పష�
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చి�
Podu Farmers | పోడు రైతుల(Podu farmers)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. జిల్లాలోని ఎర్రబోడు, మాణిక్యారంలో అటవీ శాఖ అధికారులు(Forest officials )నాటిన మొక్కలు తొలగించారని ఆరోపిస్తూ పోడు రైతులపై కేసులు నమోదు చేశారు.
చిరుత దాడి లో ఆవుదూడ మృతి చెందిన ఘటన శు క్రవారం చోటు చేసుకున్నది. అటవీ అధికారుల వివరాల ప్రకారం.. మండలంలో ని చందాపూర్కు చెందిన రైతు మొగులయ్య గురువారం రాత్రి పొలంలో పశువులను కట్టేసి ఇంటికి రాగా చిరుత ఆవుదూ�
Viral Video | అడవుల్లో గజరాజు.. జనావాసాల్లో ప్రత్యక్షమైంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏనుగు హల్చల్ చేసింది. అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది.
Viral Video | పులులు అంటేనే జనాల్లో వణుకు పుడుతోంది. అలాంటి పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు ఆగిపోవాల్సిందే. కానీ ఓ పులి మాత్రం గ్రామంలోకి ప్రవేశించి, ఓ గోడ మీద హాయిగా నిద్రించింది.
మండలంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న బోడగట్టుకు 50మీటర్ల దూరంలో రైతు గూడురు శ్రీనివాస్రెడ్డి త�