Tiger | ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల పరిధిలోని అంకుసాపూర్తో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఓ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. మంగళవారం రాత్రి అంకుసాపూర్లో పెద్ద పులి సంచరించింది. దీంతో స్�
అడవితల్లి ప్రసాదించే ఇప్పపూల సేకరణ ప్రారంభమైంది. ఆదివాసులు కోడి కూయక ముందే లేచి అడవి బాట పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగానే పడగా, ఇప్పపూలు ఎక్కువగానే పూశాయి.
పలిమెల రేంజ్ పరిధిలోని అడవి అగ్నికి ఆహుతవుతున్నది. లెంకలగడ్డ బండలవాగు - పంకె న రామ్లక్ష్మణ్ చెట్ల వరకు అడవిలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవి మొత్తం మంటలు వ్యాపించాయి.
Leopard | రాజస్థాన్ (Rajasthan)లో ఓ చిరుతపులి (Leopard) హల్చల్ చేసింది. నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. బంధించబోయిన అధికారులపై దాడి చేసి గాయపరిచింది.
వేటకు వెళ్తున్నారనే నెపంతో అటవీ శాఖ సిబ్బంది ముగ్గురిని చితకబాది, డబ్బులు డిమాండ్ చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని కోమటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బగూడ గ్రామానికి �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరిన్ని పార్కుల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పచ్చదనం పెంపునకు అటవీశాఖ చర్యలు చేపట్�
అటవీ ప్రాంతం నుంచి నీళ్ల కోసం వచ్చి ప్రమాదావశాత్తు బావిలో పడిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సోమవారం చోటుచేసు�
Tiger Shot Dead | ఒక పులి మనుషులపై దాడులు చేస్తున్నది. మనిషి రక్తం రుచి మరిగింది. దీంతో జనం భయపడి ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఫిర్యాదు అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు ఆ పులిని కాల్చి చంపారు.
అక్రమంగా తరలిస్తున్న ఏడు టేకు దుంగలను బుధవారం అటవీ అధికారులు పట్టుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లికి ఏపీ 39 యూబీ 4078 నంబర్ గల కారులో టేకు దుంగలు తరలిస్తున్నారని అటవీ శాఖ అధికారులకు పక్కా �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని కాగజ్నగర్-పెంచికల్పేట్ ప్రధాన రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వెనుకాల గల ఖాళీ స్థలం విషయమై గ్రామస్తులు-ఫారెస్ట్ అధికారుల మధ్య వివా�
నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని ఓ జింక గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులోని జింక తిరుమలాయగట్టు సమీపంలో రోడ్డు �
కొన్ని రోజుల నుంచి ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుందని రైతులు, గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులకు చెప్పినా స్