మండలంలోని కొన్ని గ్రామాల్లో కొన్ని నెలలుగా చిరుత సంచరిస్తున్నది. మండలంలోని మల్కిమియాన్పల్లి గ్రామ శివారులో చిరుత అడుగు జాడలు కపినించడంతో గ్రామస్తులు వామ్మో పులి అని భయాందోళనకు గురవుతున్నారు.
సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే ప్రజలంతా సురక్షితంగా బయటపడ్డారని, గ్రామాల వైపు సుడిగాలి మళ్లితే పెను విధ్వంసం జరిగేదని రాష్ట్ర మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తంచేశారు.
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని రామారావు మహారాజ్ తండాలో అటవీ అధికారులు ఇండ్లు కూల్చివేసిన ఘటనపై లోకాయుక్త కమిటీ గురువారం విచారణ చేపట్టింది. అటవీ భూముల్లో ఇండ్లను నిర్మించుకున్నారని మూడే
కరెంట్ తీగలతో అడవి జం తువును చంపి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి కల్వకుర్తి జైలుకు తరలించిన ఘటన మండలంలోని వంగూరోనిపల్లిలో గురువారం చోటుచేసుకున్నది.
జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. కాగజ్నగర్ డివిజన్తో పాటు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల్లో దాని కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల అ నార్పల్లి అడవుల్లో పులి �
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Mukugu | ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు(Tribals) వేసుకున్న గుడిసెలను(Demolished huts) ఆదివారం అటవీశాఖ అధికారులు(
Forest officials )కూల్చివేశారు.
పదేండ్ల క్రితం ఇంటికి ఏర్పాటు చేసిన దర్వాజలకు వాడిన కలపను అడవి నుంచి అక్రమంగా తీసుకువచ్చారని బెదిరించి రూ.30 వేలు వసూలు చేశారని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లెండిగూడ ఆదివాసీలు ఆవేదన వ్య�
అటవీ భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారనో..అడవిలోని చెట్లను నరుకుతున్నారనో కలప రవాణా చేస్తున్నారనో.. ఇలా ఏదో ఒకరకంగా ఆదివాసీలపై అటవీ అధికారులు నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్ల
మండలంలోని కేతిని గ్రామ శివారులో అటవీ భూమిని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా బుధవారం సర్వే నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న సర్వే నం. 17, 18, 19 లోని 7.24 ఎకరాల్లో 70 ఏళ్ల వయస్సున్న విలువైన టేకు చెట్లు �