కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు త
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో దుండగులు పులిని హతమార్చినట్టు తెలిసింది. అటవీ అధికారులు ఈ విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.
ఫారెస్ట్ అధికారులపై గుత్తికోయలు దాడికి యత్నించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామం అటవీ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది.
అర్ధరాత్రి రోడ్డుపై మొసలి కలకలం రేపిన ఘటన కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ శివారులో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. హిందూపూర్ గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి రోడ్డుపై మొసలి వెళ్తుండగా స్థానిక�
Deer | దారి తప్పిన ఓ జింక పశువుల మందలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ITDA houses | నిర్మల్ జిల్లా పెంబి మండలంలో అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో పలు గిరిజన గ్రామాలలో ఐటీడీఏ ద్యారా నిర్మిస్తున్న ఇండ్లు అర్దాంతరంగా నిలిచిపోయాయి.
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చే
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్లో అటవీ అధికారులు రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం దారుణమని మానవ హకుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య అన్నారు.
CPI(ML) Massline | సిరికొండ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 532లో భూలబ్ధిదారులపై అటవీ అధికారుల దౌర్జన్యాన్నీ అరికట్టాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్లైన్ (CPI(ML) Massline) పార్టీ నాయకులు ఆరోపించారు. లబ్ధిదారులతో కలిసి నిజామాబాద్ రూరల్ �
రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.