Adilabad dist | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని కొలామా శివారు ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని రాథోడ్ సఘన్లాల్కు చెందిన మేకల మంద ఇంటి సమీపంలోని పశువుల
కేబీఆర్ పార్క్లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. ఒక మాతృమూర్తి రాసిన లేఖ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హృదయాన్ని కదిలించింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కులోని నెమళ్లను చూసి తమ ఐదేండ్ల బాలుడ
తెలంగాణలో అడవుల సంరక్షణ అద్భుతంగా ఉన్నదని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్�
రంగారెడ్డి : యాచారం మండలం కుర్మిద్దలో ఓ కొండచిలువ కలకలం సృష్టించింది. పొలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభం ద్వారా కొండచిలువ తీగల పైకెక్కింది. తీగలను పెనవేసుకున్న కొండ చిలువను చూసి రైతులు ఆశ్చర్యాని�
కేరళ అటవీ అధికారుల ప్రశంస హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): అడవుల పరిరక్షణ, పచ్చదనం పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో బాగున్నదని కేరళ అటవీశాఖ అధికారులు ప్రశంసించారు. రాష్ట్రంలోని అటవీ కళాశా�
కుత్బుల్లాపూర్,మే13 : అడవుల సంరక్షణలో అటవీక్షేత్రాధికారి ఉద్యోగం చాలా కీలకమని, శాఖకు వెన్నముక వంటిదని రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్
లక్నో : ఓ ఇంట్లో ఒకట్రెండు నాగుపాములు కాదు.. ఏకంగా 90 నాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాత మట్టికుండను తెరిచి చూడగా పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ అంబేద్క
పానిపట్: హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోల�
భోపాల్: అటవీ శాఖ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు దాడి చేశారు. దీంతో బాధిత అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఈ ఘటన జ
రంగారెడ్డి : చిరుత సంచారంతో యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామం వణికిపోతోంది. మూగజీవాలపై చిరుత వరుస దాడులకు పాల్పడుతూ స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. మూడు రోజుల వ్యవధిలోనే
గువహటి : ఒకేసారి 100 రాబందులు మృతి చెందాయి. పలు రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్నాయి. ఈ ఘటన అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
ములుగు : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. మంగపేట మండల పరిధిలో పాకాల కొత్తగూడ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగపేట అటవీ రేంజ్ పరిధిలో అడవులను ఆనుకొన