గువహటి : ఒకేసారి 100 రాబందులు మృతి చెందాయి. పలు రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్నాయి. ఈ ఘటన అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్
గంగారం, ఫిబ్రవరి 22 : ఉచ్చులో చిక్కిన ఎలుగుబంటిని హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమైన 12మందిని మంగళవారం అరెస్ట్ చేశారు. అటవీ శాఖ రేంజర్ చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జ�
ములుగు : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. మంగపేట మండల పరిధిలో పాకాల కొత్తగూడ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగపేట అటవీ రేంజ్ పరిధిలో అడవులను ఆనుకొన
ముంబై: ప్లాస్టిక్ వాటర్ టిన్లో చిరుత పులి పిల్ల తల ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది చివరకు దానిని తొలగించి ఆ చిరుత పిల్లను రక్షించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన జరిగింది. అట
Elephants | గజరాజులకు (Elephants) ఆకలేది. దీంతో గుట్టల్లో ఉన్న అవి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయి.. ఓ కుంటలో నీళ్లు కనిపించడంతో సేదతీరుదామని అందులోకి దిగాయి. కాసేపటి తర్వాత అందులోనుంచి బయటకు
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. వంగూరు మండలంలోని ఉమ్మాపూర్ గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. శుక్రవారం రోజు �
Bhadradri Kothagudem | జిల్లా పరిధిలోని టేకులపల్లి మండలంలో పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి పాదముద్�
forest survey of india dg | తెలంగాణకు చెందిన అటవీ అధికారులతో అరణ్య భవన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటవీ భూముల
Hyderabad | తన ఇంటి ముందున్న చెట్టును నరికేసినందుకు ఓ వ్యక్తికి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు రూ. 12 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన దిల్సుఖ్నగర్ పరిధిలోని చైతన్యపురిలో చోటు చేసుకుంది. ఓ �
CM KCR Meeting with collectors, forest officials | పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ, హరితహారంపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ ఉన్నతాధికారులతో ఈ నెల 23న ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్