కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వికారాబాద్ అడవుల్లోని దామగుండం వద్ద లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల మూసీ నది అంతర్థానమయ్యే ప్రమాదం ఉన్నదని, రాడార్ కేంద్ర ఏర్పాటు మూసీకి మరణశ�
‘మావ నాటే-మావ రాజ్' మా గ్రామంలో మా రాజ్యం అన్న గిరిజనుల కోరికను కేసీఆర్ నెరవేర్చారు. ప్రతి గూడెం పంచాయతీగా మారింది. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా గిరిజన పల్లెలూ మారుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. ఆడపి�
ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పంపిణీ ఫైల్పై సంతకం చేయడంతో అటవీ భూములు సాగు చేస్తున్న రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను అధికారులు పూ
కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూము�
అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో బుధవారం సాయంత్రం సెల్ క
రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగంలో మరో అడుగు ముందుకు పడింది. నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతాల్లో 80 హెక్టార్ల అటవీ భూమి నుంచి ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ వెళ్లింది. ఈ భూముల్లో రోడ్ నిర్మాణాని
అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని బంజపల్లి, మర్రితండా గ్రామాల్లో అటవీ భూములను ఎఫ్డీవో శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ఆ�
భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ము
కులకచర్ల : అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా హక్కు పత్రాలను అందించేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మ�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పోడుభూముల సమస్యపై అఖిలక్ష నాయకులతో సమావేశం ఇబ్రహీంపట్నం : పోడుభూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎదులాపురం : గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా కమిటీలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిక్త�
పరిగి : పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ప్రధాన సంకల్పమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలె ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని �