ఎత్తయిన కొండలు.. కనుచూపు మేర అడవులు.. ప్రకృతితో మమేకమైన బతుకులు.. తరతరాలుగా గౌరారం గ్రామస్తులకు అడవితో అనుబంధం కొనసాగుతున్నది. ఊరు చుట్టూ ఉన్న అడవి ఆ పల్లెబిడ్డలను కన్న తల్లిలా ఆదరిస్తున్నది. కానీ, కొందరి స
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామస్తులు అడవుల సంరక్షణకు కదిలారు. ఆడవులను ఆక్రమించి వేసిన గుడిసెలను ఇటీవలే ధ్వంసం చేసిన స్థానికులు.. తాజాగా అటవీ భూము ల్లో సాగు చేసిన పంటల్లోకి బుధవా రం పశు�
అన్యాక్రాంతమై పోతున్న అటవీ భూములను రక్షించడానికి ఓ పల్లె నడుం బిగించింది. ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ముందడుగు వేసింది. అడవుల సంరక్షణ కోసం ఊరు ఊరంతా ఏకమైంది. కబ్జాలను తొలగించి ఫారెస�
అటవీ భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేస్తున్నారనో..అడవిలోని చెట్లను నరుకుతున్నారనో కలప రవాణా చేస్తున్నారనో.. ఇలా ఏదో ఒకరకంగా ఆదివాసీలపై అటవీ అధికారులు నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్ల
మండలంలోని కేతిని గ్రామ శివారులో అటవీ భూమిని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా బుధవారం సర్వే నిర్వహించారు. ఆశ్రమ పాఠశాల వెనుక ఉన్న సర్వే నం. 17, 18, 19 లోని 7.24 ఎకరాల్లో 70 ఏళ్ల వయస్సున్న విలువైన టేకు చెట్లు �
జిల్లాలో అటవీ భూముల సంరక్షణకు ఆ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. ఫారెస్టు ల్యాండ్స్ కబ్జా కాకుండా ఫెన్సింగ్, కందకాలు ఏర్పాటు చేయడంతోపాటు కబ్జా అయిన ప్రాంతాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు.
ఇచ్చోడ మండలంలోని కేశవపట్నంలో స్థానికులు ఏళ్లుగా అటవీ భూములను సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని, వారిపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యం చేస్తే సహించేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు.
తమ ప్రాణాలకు రక్షణ ఉంటేనే అటవీ భూములను రక్షించగలుగుతామని, ప్రభుత్వం వెంటనే తమ రక్షణ కోసం ఆయుధాలివ్వాలని అటవీశాఖ అధికారులు కోరారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారులు, సిబ్బందిపై ద�
వివిధ ప్రాజెక్టు అవసరాల కోసం అటవీభూముల కేటాయింపుల సందర్భంగా పర్యావరణానికి, వన్యప్రాణుల ఆవాసాలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు వీలుగా ల్యాండ్ బ్యాంక్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొంతకాలంగా అటవీ శాఖకు-రైతుల మధ్య భూ వివాదం రాజుకుంటుంది. 20 రోజుల క్రితం రెబ్బెన మండలం తుంగెడలో ఫారెస్ట్ అధికారులు, రైతుల మధ్య ఘర్షణ జరుగగా, తాజాగా..
అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. గాంధారి మండలం కొత్తబాది తండా, సోమారం తండాలకు చెందిన పలువురు రైతులు పోడుపట్టాలను �
కాగజ్నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులోని అటవీ భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేందుకు వచ్చిన ఫారెస్ట్ అధికారులను పోడు రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని కంపార్ట్మెంట్ 69�
కర్జెల్లి రేంజ్ పరిధిలోని దిందా బీట్లో చెట్ల నరికివేతకు సహకరించడంతో పా టు ఫారెస్ట్ భూమిని కొందరికి అప్పగించేందుకు సహకరిస్తున్నాడంటూ పలువురు గూడెం ఎఫ్ఎస్వో అక్తర్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే�
అంకూశపూర్ భూముల్లో రెవెన్యూ, అటవీశాఖ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహిస్తామని మంచిర్యాల ఎఫ్ఆర్వో రత్నాకర్రావు అన్నారు. సోమవారం పోలంపల్లి గ్రామ పంచాయతీలోని అంకూశపూర్ శివారులో ఎస్ఐ రాములతో కలిసి �
అటవీ భూములు దురాక్రమణకు గురి కాకుండా అటవీ శాఖ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అటవీ భూముల పరి రక్షణలో గొలుసు లింక్ ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది.