కామారెడ్డి టౌన్ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ భవనంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో �
జిల్లా, డివిజన్ స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక నవంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ: సీఎస్ హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే మ�
పూర్తయిన అధికారుల జిల్లాల పర్యటన నేడు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పణ హైదరాబాద్/ములుగు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): పోడుభూముల సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ�
కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర
హాజరుకానున్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు20, 21, 22 తేదీల్లో ఉన్నతాధికారుల అధ్యయనంహైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): పోడుభూములపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఈ నెల 23న ప్రగతిభవన్లో కీలక స�
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల మూడోవారం నుంచి స్వీకరించడానికి కావాల్సిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార�
దసరా తర్వాత కార్యాచరణ మొదలు నవంబర్ నుంచి అటవీ భూముల సర్వే అడవి మధ్యలో సాగును అనుమతించం వనాల అంచుల్లోనే భూమి కేటాయింపు అలా తరలిన వారికి సర్టిఫికెట్ల జారీ కరెంటు, రైతుబంధు, రైతుబీమా వర్తింపు అడవి తప్ప లోప�
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారానికి మహిళా సంక్షేమం, గిరిజనాభివృద్ధిశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ శనివారం బీఆర్క�
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ అర్బన్ : అర్హత ఉన్న ప్రతి గిరిజనుడు సాగు చేసుకుంటున్న భూమికి హక్కు పత్రాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అట�
సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తిహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్
తప్పుచేస్తే చర్యలు: పీసీసీఎఫ్ శోభ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ ఆదేశించారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ (ద�