ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వర్ని మండలం కోటయ్య క్యాంప్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో బుధవారం 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఉదయం అన్నం, పప్పు తిన్న 23 మ
పెద్దఅంబర్పేట పరిధిలోని ఓ ఐఐటీ క్యాంపస్లో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వారు అల్పాహారంలో చపాతీ, ఆలుకుర్మా తీసుకున్నారు.
ఖమ్మం నగరంలోని ఓ జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడంతో దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్లో ఉంటూ ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్న నవ్�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లోని నర్సీ మోంజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీలో గురువారం ఫుడ్పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ బాలికల వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఐదుగురు విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)చదువుతున్న �
ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు మరోమారు కడుపునొప్పితో సతమతమయ్యారు. దీంతో గురువారం ఉదయం వారిని దవాఖానలో చేర్పించారు. బుధవారం భోజనం తిన్న పిల్లలు వాంతులు,
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపాల్, వార్డెన్ విద్యార్థినిని ఇంటికి పంపించి అక్కడే అస్వస్థతకు గురైనట్టుగా చిత�
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్�
గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.