ఫుడ్ పాయిజనింగ్ విస్తృతంగా కనిపించే జబ్బు. నివారించదగ్గదే అయినప్పటికీ లక్షలాది మంది దీనితో బాధపడుతుంటారు. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటుంది.
మండలంలోని ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 13 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులను చికిత్స �
Gujarat University | గుజరాత్లోని ఓ యూనివర్సిటీ (Gujarat University)లో కలకలం చోటు చేసుకుంది. దాదాపు 100 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు (Students Fall Sick).
బొద్దింకల్ని చూడగానే చిరాకు పుడుతుంది. ఈ విషయం అలా ఉంచితే బొద్దింకలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులు బొద్దింకల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె, మానసిక రోగుల దవాఖాన సూపరింటెండెంట్ డా. అనిత వెల్లడించారు. ఈనెల 2న ఎర్రగడ్డ మాన�
ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక రోగి మృతిచెందగా, 70 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోగులకు సోమవారం అన్నం, అరటి పండ్లు, గుడ్లతోపాటు పరమాన్నాన్ని కూడా వడ్డించారు.
IIT Delhi | ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ మెస్లో లిట్టి చోఖా తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారినపడ్డారు.
Food poisoning | రుద్రంగి మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ తో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35) ఆమె కుమారుడు న�
ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వర్ని మండలం కోటయ్య క్యాంప్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో బుధవారం 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఉదయం అన్నం, పప్పు తిన్న 23 మ