రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని కందుకూరు గురులంలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 84 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, క డుపు నొప్పితో మంచం పట్టారు. అయితే, ఈ విషయాన్ని ప్రిన్సిపల్�
గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో ఫుడ్పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో 31 మంది అర్ధరాత్రి నుంచి అస్వస్థతకు గురయ్యారు.
Karimnagar | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బ�
ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు అన్ని అంశాల్లోనూ ఫెయిలైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎకువ ఉన్నాయని దుయ్యబట్టారు. 100 రోజుల్లో అమలు చే�
Army officer assaulted | ఎన్సీసీ క్యాంపులో పాల్గొన్న కొందరు క్యాడెట్లు భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు వంటి లక్షణాలతో పలువురు అనారోగ్యం పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆ క
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉంటూ స్థానిక శ్రీనిధి డీఎడ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తొర్రం వెంకటలక్ష్మి (19) శుక్రవారం ఆకస్మికంగా మృత�
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించా�
‘కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైంది. రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు భోజనం అం దించలేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. విద్యార్థుల పొట్ట కొడుతరా..? కడుపులు మాడుస్తరా..? ఇదేం ప్రభుత్వం’ అని �
రాష్ట్రంలోని వసతి గృహాల సమస్యలు రాస్తే రామాయణం, చెప్తే మహాభారతం అవుతాయి. అద్దె భవనాలు, వసతుల లేమి, ఫుడ్ పాయిజన్లతో సహవాసం చేస్తున్న విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారి పరిస్థితిని తలచుకుంటేనే కండ�
తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్పాయిజన్తో అస్వస్థతకు గురైన 11 మంది విద్యార్థినుల్లో వైశాలి, రక్షితలకు మాతాశిశు దవాఖానలో చికిత్స కొనసాగుతున్నది. పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు సూచిస