వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. కాగా, వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో మృతి చెందిన శైలజ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం ఖానాపూర్కు వచ్చిన రాష్ట్ర మంత్రి సీ
మరో రెండు, మూడునెలల్లో ఇంటర్, టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి. ప్రత్యేక సమయం కేటాయించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన సమ యం.. ఇది విద్యార్థుల భవిష్యత్కు కీలక సమయం. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ�
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. మొన్న మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత ఫుడ్ కమిటీలు ఏర్పా�
రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్నది. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం
సీఎం రేవంత్రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
గురుకులాల బాటను అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు చెన్నమల్ల చైతన్య డిమాండ్ చేశారు. మంగళవారం గుడిపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే, ముల్కల్లలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల
రాష్ట్రంలోని గురుకులాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణలోపం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయనడంలో సందేహం లేదు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందజేసే ప్రభ�
12 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గురుకులాలు తన ప్రభను కోల్పోతున్నా యి. సరిపడా వసతుల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద
వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నరని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్క