కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఏవీపీఎస్, ఎస్ఎఫ్ఐ,, డీవైఎస్ఐ, పీడీఎస్యూ, ఏఐవైఎఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించేందు�
వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందిన శైలజ అంత్యక్రియలు ఆమె స్వగ్రామం దాబాలో మంగళవారం ఖాకీల ఆంక్షల నడుమ సాగాయి.
వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, తమ తప్పేం లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికేపోదని మాజీ మంత్రి హరీశ
విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నది. మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు.
కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహ రాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు త�
బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్న విద్యాకుసుమం అర్ధాంతరంగా తనువు చాలించింది. ఫుడ్ పాయిజన్తో దవాఖాన పాలైన ఆ బాలిక మృత్యువుతో పోరాడుతూ చివరకు ఓడిపోయింది. ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తుందను�
Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్తోప�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యా�
మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్�