విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతున్నది. మధ్యాహ్న భోజనం వికటించి ఇటీవల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు.
కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యుకుహ రాలుగా మారుతున్నాయి. ఆహారం విషతుల్యమై కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, ఆత్మహత్యలు చేసుకుని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు త�
బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కన్న విద్యాకుసుమం అర్ధాంతరంగా తనువు చాలించింది. ఫుడ్ పాయిజన్తో దవాఖాన పాలైన ఆ బాలిక మృత్యువుతో పోరాడుతూ చివరకు ఓడిపోయింది. ఉన్నత చదువులు చదివి తమకు అండగా నిలుస్తుందను�
Shailaja | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి(Food poisoning) గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి( Shailaja dies) చెందింది.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్తోప�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆహారం కలుషితమై 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై 24 గంటలు గడవకముందే అదే స్కూల్లో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యా�
మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి, 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్ను స్కూల్కు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర�
వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో దాదాపు 64 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకంగా వేసిన కమిటీతో దాదాపు పక్షం రోజులుగా అధికారులు విచారణ జరిపారు. చివరకు ప్రధానోపాధ్యాయ�
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్కు తరలించారు.
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇంకా కోలుకోవడం లేదు. బుధవారం 12 మంది అస్వస్థతకు గురికాగా.. స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేయడం.. అందులో కొందరు తిరిగ
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై సర్కారు పర్యవేక్షణ కొరవడింది. రేవంత్ సర్కారు వచ్చిన 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు.