పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన క�
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ అస్వస్థతకి గురయ్యింది. ఆహారం కల్తీ కావడమే ఆమె అనారోగ్యానికి కారణం. ప్రస్తుతం ఆమె ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నది.
Janhvi Kapoor: జాన్వీకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. ఆమె ప్రస్తుతం ముంబై ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. బోనీ కపూర్ ఈ విషయాన్ని చెప్పారు. మరికొన్ని రోజుల్లో జాన్వీ కపూర్ కోలుకోనున్నట్లు ఆయన వెల్లడిం
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండ ల పరిధిలోని కందనెల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
జిల్లాలోని భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరువకముందే పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందాడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వ�
Tunga Balu | భువనగిరి(Bhuvanagiri) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్(Food poisoning) జరిగి దళిత విద్యార్థి ప్రశాంత్ మరణం ప్రభుత్వ హత్యేనని తుంగ బాలు అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్పై విచారణ చేపట్టేందుకు ఆదివారం గురుకులాల సంయుక్త కార్యదర్శి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్డీ ప్రశాంతి, విజిలెన�
Food Poisoning | జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం సుమారు 600 మంది విద్యార్థినులు వంకాయ, సాంబారు, పెర