జిల్లాలోని భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు మరువకముందే పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందాడు. కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, వ�
Tunga Balu | భువనగిరి(Bhuvanagiri) గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్(Food poisoning) జరిగి దళిత విద్యార్థి ప్రశాంత్ మరణం ప్రభుత్వ హత్యేనని తుంగ బాలు అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్పాయిజన్కు గురై చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానలో ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్పాయిజన్పై విచారణ చేపట్టేందుకు ఆదివారం గురుకులాల సంయుక్త కార్యదర్శి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో పెనేషియా ఓఎస్డీ ప్రశాంతి, విజిలెన�
Food Poisoning | జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం సుమారు 600 మంది విద్యార్థినులు వంకాయ, సాంబారు, పెర
Food poisoning | ఫుడ్ పాయిజన్తో(Food poisoning) 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి(Rekulapally) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government School) చోటుచేసుకుంది.
ఇటుక బట్టీల వద్ద జరిగిన ఫుడ్ పాయిజన్తో వేర్వేరు చోట్ల నలుగురు మృతి చెందారు. మరో 19 మంది అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటనలు పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ఫుడ్ పాయిజనింగ్కు కలుషిత ఆహారం ప్రధాన కారణం. వండాల్సిన పదార్థాల్ని, వంట సామగ్రిని శుభ్రంగా కడగకపోవడం, వంట చేసే వ్యక్తి శుచిగా లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది.
Food Poisoning: కలుషిత ఆహారం తిని రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. మతపరమైన ఈవెంట్లో పాల్గొన్న గ్రామస్థులు భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచ�
Christmas Dinner: క్రిస్మస్ డిన్నర్ వికటించింది. దీంతో ఎయిర్బస్ అట్లాంటిక్ కంపెనీకి చెందిన సుమారు 700 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.డిన్నర్ తిన్న ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్ల�
Train Passengers Fall Sick | ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్ప�
Food Poisoning | యూనివర్శిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో 300 మందికిపైగా మహిళా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. (Food Poisoning) వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉత్తరప్రదేశ్లోని అల�