Food poisoning | ఫుడ్ పాయిజన్తో(Food poisoning) 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి(Rekulapally) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government School) చోటుచేసుకుంది.
ఇటుక బట్టీల వద్ద జరిగిన ఫుడ్ పాయిజన్తో వేర్వేరు చోట్ల నలుగురు మృతి చెందారు. మరో 19 మంది అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటనలు పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
ఫుడ్ పాయిజనింగ్కు కలుషిత ఆహారం ప్రధాన కారణం. వండాల్సిన పదార్థాల్ని, వంట సామగ్రిని శుభ్రంగా కడగకపోవడం, వంట చేసే వ్యక్తి శుచిగా లేకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వల్ల ఇలా జరుగుతుంది.
Food Poisoning: కలుషిత ఆహారం తిని రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. మతపరమైన ఈవెంట్లో పాల్గొన్న గ్రామస్థులు భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచ�
Christmas Dinner: క్రిస్మస్ డిన్నర్ వికటించింది. దీంతో ఎయిర్బస్ అట్లాంటిక్ కంపెనీకి చెందిన సుమారు 700 మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు.డిన్నర్ తిన్న ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్ల�
Train Passengers Fall Sick | ఆహారం తిన్న 90 మంది రైలు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. (Train Passengers Fall Sick ) ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. స్టేషన్కు చేరుకున్న రైలు వద్దకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని రప్ప�
Food Poisoning | యూనివర్శిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో 300 మందికిపైగా మహిళా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. (Food Poisoning) వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఉత్తరప్రదేశ్లోని అల�
Food Poisoning | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�
కేరళ రాష్ట్రం వయనాడ్లోని ఓ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే స
Veena george | కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన బాప్టిజమ్ సెర్మనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. జిల్లాలోని కీజ్వైపూర్ గ్రామంలో బాప్టిజం సెర్మనీ జరిగింది.
మండలంలోని దోంచంద గ్రామంలో గురుంవారం నిర్వహించిన ఓ శుభకార్యంలో భోజనం వికటించి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అర్మూర్ పట్టణంలోని ఓ వ్రైవేటు దవాఖానకు తరలించారు.