Food Poisoning | మనం తీసుకునే ఆహారాల ద్వారా కొన్ని సూక్ష్మిక్రిములు శరీరంలోకి చేరి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఫుడ్ పాయిజనింగ్కు కారణమై కడుపునొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులకు దారితీస్తుంది.
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో.. విద్యార్థులెవరికి ఎలాంటి ప్రమాదం లేదని, తగిన వైద్యం అంద�
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ | జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత రాత్రి పెరుగుతో అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో 58 మంది విద్యార్థులు అస్వస్�