Food Poisoning | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఓ ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగా వారంతా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
కలుషిత ఆహారం తిని 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గు రైన ఘటన మండలంలోని పామిరెడ్డిపల్లి శివారులో గల కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
chaat masala | కల్తీ ‘చాట్ మసాలా’ తిని అస్వస్థతకు గురైన వారితో ఆ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బెడ్లు నిండుకున్నాయి. దీంతో ఇతర వార్డుల్లో ఖాళీగా ఉన్న బెడ్లపై వారికి చికిత్స అందించారు. అలాగే ఇతర ప్రభుత్�
కేరళ రాష్ట్రం వయనాడ్లోని ఓ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో అందించిన ఆహారం తిన్నాకా 60 మంది విద్యార్థులు వాంతులు, వీరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. విద్యార్థులను చికిత్స నిమిత్తం వెంటనే స
Veena george | కేరళలోని పతనంతిట్ట జిల్లాలో జరిగిన బాప్టిజమ్ సెర్మనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో వంద మంది అస్వస్థకు గురయ్యారు. జిల్లాలోని కీజ్వైపూర్ గ్రామంలో బాప్టిజం సెర్మనీ జరిగింది.
మండలంలోని దోంచంద గ్రామంలో గురుంవారం నిర్వహించిన ఓ శుభకార్యంలో భోజనం వికటించి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం అర్మూర్ పట్టణంలోని ఓ వ్రైవేటు దవాఖానకు తరలించారు.
Food Poisoning | మనం తీసుకునే ఆహారాల ద్వారా కొన్ని సూక్ష్మిక్రిములు శరీరంలోకి చేరి మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఫుడ్ పాయిజనింగ్కు కారణమై కడుపునొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులకు దారితీస్తుంది.
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతామనిఎమ్మెల్యే శంకర్ నాయక్ స్పష్టం చేశారు. హాస్టల్ను శుక్రవారం ఆయన సందర్శించార
మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం సీరోల్ గ్రామంలోని ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో ఆహారం విషతుల్యమవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో.. విద్యార్థులెవరికి ఎలాంటి ప్రమాదం లేదని, తగిన వైద్యం అంద�
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ | జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత రాత్రి పెరుగుతో అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో 58 మంది విద్యార్థులు అస్వస్�