ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగి�
మండలంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద చెరువు నిండింది. అదే గ్రామానికి చెందిన రామస్వామి తన కొడుకు రామకృష్ణ, బిడ్డ రేణుక ఇద్దరు మూగవాళ్లు.
తెగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలో కి తీసుకురావాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇబ్రహీంబాద్ సమీపంలోని చించోల�
తాడూరు మండలంలో ని సిర్సవాడ, పాపగల్ గ్రామాల మధ్యలోని దుందుభీ వాగుకు తీవ్ర వరద వస్తున్నది. ఈ వరదల్లో 200 గొర్రెలు, ఇద్దరు కాపరులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వా డ్
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు నీటమునిగాయి.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు.
దంచికొట్టిన వానతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మానుకోట జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ�
భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మే రకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూత�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. లోతట్టు ప్రాం తాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రా వడంతో శనివారం అర్ధరాత్�
వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోన
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ�
అకాల వర్షంతో వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాంనగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెం�