భారీ వర్షానికి ఇల్లు కూలడంతో తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మే రకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూత�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. లోతట్టు ప్రాం తాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రా వడంతో శనివారం అర్ధరాత్�
వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోన
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ప్రారంభం కావడంతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ�
అకాల వర్షంతో వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాంనగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెం�
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా సోమవారం మధ్యాహ్నం కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. దాదాపు గంట పాటు కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్య
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 1.87 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని విడుదల చేస్తున్�
నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు.
ఎగువన భారీ వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. వరద పోటెత్తడంతో ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు కృష్ణా, దాని ఉపనదులపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేశారు. దీంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarj
శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం డ్యాం ఎనిమిది గేట్లను తెరచి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేశారు. జూరాల నుంచి 2,58,285 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 19,272, సుంకేశుల నుంచి 16,256 క్యు�
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ వడివడిగా పరుగులు తీస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టును భారీ వరద ముంచెత్తుతుండడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 3 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి.
రెండు రోజులుగా ఎగు వ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులోకి శనివారం రాత్రి వరకు వరద పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29. 917 టీఎంసీలు ఉండగా ఇందులో ప్�