బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరదనీటిలో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతిచెందిన ఘటన మండలంలోని మేడెపల్లిలో చోటుచేసుకున్నది. మేడెపల్లికి చెందిన గొల్ల తిరుపతన్న(45) పశువులను మేపేందుకు శనివారం రామన్పాడు డ్యాం వైపు వెళ్లాడు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పడిన భారీ వర్షానికి 4వ వార్డు శివాజీనగర్లో పలు ఇండ్లల్లోకి వరద వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగ�
భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుత�
Hyderabad | హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండలా మారాయి. ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద నీరు వస్తుండడంతో, పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. ఈ క్రమంలో ఈ ర�
Osman Sagar | హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. దీంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఈ రెండు జలాశయాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టులకు గేట్లు ఎత్తేందుకు అధ�
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి-నిజాంపేట్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్ఆర్ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల భవనం సెల్లార్లోకి సోమవారం అర్ధరాత్రి వరదనీరు చేరింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టులో భాగంగా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద ని ర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ పంప్హౌస్ను వరద ముం చెత్తింది. దీంతో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వ�
భారీవర్షాలతో హుస్నాబాద్ పట్టణంలోని పలు దుకాణాలు, ఇండ్లలోకి వరదనీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం ఆవేదన కలిగించిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు.