Bengaluru rian | కర్ణాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురుస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడిక�
జూరాల ప్రాజెక్ట్కు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఆదివారం ప్రాజెక్ట్కు ఎగువ నుం చి 61 వేల క్యూసెక్కుల వరద రాగా.. మూడు గేట్లను ఎత్తి 21,630 క్యూసెక్కులను దిగువకు వదిలారు. విద్యుదుత్పత్తికి 37,252, నెట్టెంపాడు ఎత్తి�
సంగారెడ్డి జిల్లా పుల్క ల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు శనివారం వరద కొనసాగడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు 16,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2823 క్యూసెక్కు�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సంగారెడ్డిలోని ఎర్రకుంటపై భాగంలో ఉన్న నివాసాల్లోకి వరద చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వరద తో ఇండ్ల నుంచి బయటికి రాలేక శ్రీచక్ర కాలనీ, రెవెన్యూ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంద
సంగారెడ్డి జిల్లాలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్న ది. శుక్రవారం రెండు గేట్ల ద్వారా అధికారులు 22,254 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి కోసం జెన్కోకు 2677 క్యూసెక్�
ఒకవైపు పైపులైన్ పనులు.. మరోవైపు రోడ్డుపై అమ్మవారి మండపం, బారికేడ్ల ఏర్పాటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటు వైపువెళ్లాలో తెలియని తికమకపడుతున్నారు. రాంనగర్ వీఎస్టీ వద్ద వరదనీటి పైపులైన్�
ఇటీవల వచ్చిన వరదలకు కొట్టుకొచ్చి పంట పొలాల్లో వేసిన ఇసుకమేటలతో రైతులు పరేషాన్ అవుతున్నారు. మేటల తొలగింపు వ్యయంతో కూడుకున్నది కావడంతో ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? అంటూ ఆందోళన చెందుతున్నారు.
Edupayala | మెదక్ జిల్లా ఏడుపాయలలో ఉన్న వన దుర్గామాత ఆలయం రెండో రోజూ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో గర్భ గుడిలోకి వరద చేరింది.
ఆనంద్నగర్ కాలనీలోని విశ్వేశ్వరయ్య భవన్ రోడ్డులో ఉన్న నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. శనివారం రాత్రి కురిసిన వర్షానికి నాలాలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాలాలో చుట్టు పక్కల వారు పెద్ద ఎత్తున �
బంగాళాఖాతంలో నెలకొన్న ఆవర్తనం ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాలతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వరదనీటిలో కొట్టుకుపోయి పశువుల కాపరి మృతిచెందిన ఘటన మండలంలోని మేడెపల్లిలో చోటుచేసుకున్నది. మేడెపల్లికి చెందిన గొల్ల తిరుపతన్న(45) పశువులను మేపేందుకు శనివారం రామన్పాడు డ్యాం వైపు వెళ్లాడు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పడిన భారీ వర్షానికి 4వ వార్డు శివాజీనగర్లో పలు ఇండ్లల్లోకి వరద వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగ�
భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుత�