కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతున్నది. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కు�
నేషనల్ హైవే డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వరద నీరు పొయ్యేందుకు కల్వర్టులు సరిగా నిర్మించక పోవడంతో ఇండ్లల్లోకి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలతో వరద నీరు మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
Bayyaram Pedda Cheruvu | పెద్ద చెరువు అలుగు నీటి ద్వారానే గార్ల మండలం సీతంపేటలోని పెద్ద చెరువు నిండుతుంది. అయితే అక్కడ వ్యవసాయ పనులు నిర్వహించేందుకు చెరువు నీటిని వదిలాల్సి ఉంటుంది.
Heavy Rains | హైదరాబాద్లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నార
Man Swept Away In Floodwater | భారీగా కురిసిన వర్షం నీటిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. అతడ్ని కాపాడేందుకు పలువురు ప్రయత్నించారు. చివరకు ఒక హోటల్ సిబ్బంది ఆ వ్యక్తిని రక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం రిజర్వాయర్ నుండి గత 15 రోజులుగా కొనసాగుతున్న వరద నీటితో నాగార్జుసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం 550.80 (211.5434 టీఎంసీలు) అడుగులకు చేరుకుంది.
Vikarabad | అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి.
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతోంది.
ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, జూన్ 24: ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని రాజుర (Rajura)గ్రామ సమీపంలోని ఒర్రె ఉప్పొంగింది.
ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి