Rains | సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి కొంత నీరు వచ్చి చేరగా.. మండలానికి పైభాగాన ఉన్న కర్ణాటకలో భారీ వర్షాలతో నీరు వాగులు, వంకలతో దిగువకు వచ్చి చేర
హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతూనే ఉంది. ఇటీవల కురిసిన భారీ వానలతో నిండు కుండలా మారిన జలాశయాలను గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మూసీ నదీ పూర్తి స్థాయి నీటి మట్టంతో ప�
Hussain Sagar | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
యూసుఫ్గూడలో వరదనీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో జూబ్లీహిల్స్ టు యూసుఫ్ గూడ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చాలా వరకు వాహనాలు, బైకులు వరద నీటిలో మునిగిపోయి దెబ్బతిన్నాయి.
వానకాలంలో ముంపు సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశించారు. సోమవారం వరంగల్ నగరానికి విచ్చేసిన ఆయన �
cop performs 'Ganga aarti' at doorstep | పోలీస్ అధికారి ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో చేసేదేమీ లేక ఆ నీటిలో పవిత్ర స్నానమాచరించారు. అలాగే పూజలు చేసి గంగా హారతి ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కబ్జాకు కాదేది అనర్హం అనే విధంగా తయారైంది కేశంపేట మండలంలో ప్రస్తుత పరిస్థితి. చెరువులు, కుంటలు, పాటుకాలువలపై కన్నేసిన అక్రమార్కులు ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ దర్జాగా ఫెన్సింగ్, ప్రీకాస్ట్ను వేసుకుంటు
Srisailam Project | శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఆదివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 34,088 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 31,504 క్కూసెక్కులు, సుంకేశుల నుండి 52,682 క్యూసెక్కుల నీరు వి�
కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతున్నది. అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరువలో ఉన్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తారంగా కు�
నేషనల్ హైవే డీబీఎల్ కంపెనీ నిర్లక్ష్యంతో వరద నీరు పొయ్యేందుకు కల్వర్టులు సరిగా నిర్మించక పోవడంతో ఇండ్లల్లోకి చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్గాలతో వరద నీరు మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో
జూరాల ప్రాజెక్టు (Jurala Project) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మానవపాడు మండలం ఏ.బూడిదపాడుకు చెందిన మహేశ్ (23) తన స్నేహితుడితో కలిసి జూరాల ప్రాజెక్టు చూసేందుకు బైక్పై వెళ్లాడు.
Bayyaram Pedda Cheruvu | పెద్ద చెరువు అలుగు నీటి ద్వారానే గార్ల మండలం సీతంపేటలోని పెద్ద చెరువు నిండుతుంది. అయితే అక్కడ వ్యవసాయ పనులు నిర్వహించేందుకు చెరువు నీటిని వదిలాల్సి ఉంటుంది.
Heavy Rains | హైదరాబాద్లో మరోసారి జడి వాన కురుస్తోంది.. దీంతో భాగ్యనగర వాసులు భయాందోళనకు గురువుతున్నారు. నిన్నటి మాదిరి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునుగుతాయా..? అని ఆందోళన చెందుతున్నార