మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది. ఆలయం ఎదుట మంజీరా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.
కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్ట్ల్లోకి వరద ఉధృతి కొనసాగుతున్నది.
Collector Orders | నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామానికి వెళ్లే దారిలో కల్వర్టు పై పారుతున్న వరద నీటి ఉదృతి తగ్గే వరకు ప్రజల రాకపోకలను నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమ్మరికుంట అక్రమణలతో స్థానికులు నష్టపోవాల్సి వస్తుంది. నీటి పారుదల శాఖ పరిధిలోని 4.20 ఎకరాల్లో కమ్మరికుంట విస్తరించి ఉండగా.. గతంలో రైతులు కుంటలోని నీటిని సాగుకు ఉపయోగించే వ�
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా తెరి పి లేకుండా వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యా యి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రామగుండం నగరపాలక సంస్థ అధికారుల తీరుపై సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజు వినూత్న నిరసన చేపట్టారు. గోదావరిఖనిలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని అత్యంత విలాసవంత ప్రాంతమైన పాత 26వ డివిజన్ లో ఇళ్ల మధ్య�
Edupayala temple | ఇటీవల కురుస్తున్న వర్షాలకు తోడు సింగూర్ ప్రాజెక్టు నుండి ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గ ప్రాజెక్ట్ నిండుకొని పొంగిపొర్లుతుంది. దీంతో గత రెండు రోజుల క్రితం దుర్గామాత ఆలయం మూసివే�
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు.
Musi River | హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Mancherial | మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మంగళవారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టులో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్కు వరద పోటెత్తింది. దీంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. 26 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.