Zahirabad | నాలుగైదు రోజులుగా తాగునీటి కోసం గ్రామస్థులు తండ్లాడుతున్నారు. రక్షిత మంచినీటి బోరును స్టార్ట్ చేద్దామంటే వరద నీరు బోరును చుట్టు ముట్టేసింది.
విస్తారంగా కురుస్తున్న వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉధృతికి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతున్నది. ఆదివారం 1,24,598 క్యూసెక్కుల వ�
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్ఘాట్, మూసారాంబాగ్లు పోటెత్తిన వరద ప్రవాహంతో ఉలిక్కిపడ్డాయి. అకస్మాత్తుగా వచ్చి చుట్టేసిన వరద తాకిడికి ఇండ్లలోంచి బయటకు రాలేక జనం తల్లడిల్�
Himayat Sagar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండపోత వాన కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమ�
‘నెలరోజుల్లో కృష్ణానగర్లో వరద సమస్యలు లేకుండా చేస్తాం..’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇతర మంత్రులు ఆర్భాటంగా ప్రకటించి మూడునెలలు పూర్తయింది. వర్షాకాలంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాన�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు బుధవారం వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోక�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వారం రోజులుగా ఏడు గేట్లు పైకి లేపి దిగువకు విడుదల చేశారు. బుధ వారం వరద ఉధృతి మరింతగా పెరగ డం తో మరో గేటును పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేశామని ప్�
‘అంతా మేమే.. మీకు ఇష్టమైతే కలిసి రండి.. లేకుంటే లేదు. మేం చేసింది చూడండి’. ఇది హైడ్రా తీరు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుంటే జీహెచ్ఎంసీ, జలమండలి, రెవెన్యూ ఇతర విభాగాలను కలుపుకొనిపోవాల్సి ఉన్నా..ఆ పనిచేయడం లేద
హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్నది. అర గంట వర్షానికే చిగురుటాకులా వణికిపోతున్నది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు.. రేవంత్రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను తిరగరాస్తా అంటూ ఏర్పాటు చేసిన హైడ్
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలు నీట మునిగి ఇండ్లలోకి నీరు చేరడంతో సామగ్రి ధ్వంసమైంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి వైఫల్యంతో ప్రజలు అవస్థలు
రెండ్రోజులుగా విడిచిపెట్టకుండా పడుతున్న వర్షానికి గాంధీ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ రోగులకు ఇబ్బందులు తప్పలేదు. గాంధీ హాస్పిటల్లో సెల్లార్లోకి వరద నీరు చేరింది. గురువారం తెల్లారే సరికి సిబ్బంది �