Heavy rains | మెదక్(Medak) జిల్లాలో వరదలో(Flood water) కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి(Police rescued) కాపాడారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధి గుండు వాగులో చోటుచేసుకుంది.
‘విజన్ ఉంటే విపత్తులను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని..కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎస్ఎన్డీపీ కార్యక్రమం అక్షరాలా నిరూపించింది’ అని మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ‘ఎక్స్' వేదికగా వెల్లడించా�
ఖానాపురం మండలం పాకాల ఆయకట్టులోని తుంగబంధం, సంగెం, జాలుబంధం కాల్వలకు గండ్లు పడడంతో నీరంతా పంట పొలాల మీదుగా వృథాగా పోతున్నది. వెంటనే అధికారులు గుర్తించి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సంగారెడ్డి శివారులోని మంజీరా డ్యామ్�
అతి భారీవర్షాలతో అతలాకుతలమైన మహబూబాబా ద్ జిల్లాలో మంగళవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డుమార్గంలో మానుకోటకు చేరుకోనున్నారు.
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగి�
మండలంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద చెరువు నిండింది. అదే గ్రామానికి చెందిన రామస్వామి తన కొడుకు రామకృష్ణ, బిడ్డ రేణుక ఇద్దరు మూగవాళ్లు.
తెగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలో కి తీసుకురావాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇబ్రహీంబాద్ సమీపంలోని చించోల�
తాడూరు మండలంలో ని సిర్సవాడ, పాపగల్ గ్రామాల మధ్యలోని దుందుభీ వాగుకు తీవ్ర వరద వస్తున్నది. ఈ వరదల్లో 200 గొర్రెలు, ఇద్దరు కాపరులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వా డ్
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు పంపిణీ సంస్థలకు తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. టీజీ ఎస్పీడీసీఎల్ పరిధిలో నాలుగు సబ్స్టేషన్లు నీటమునిగాయి.
అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. గ్రామాలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. బాధితులు పునరావాస కేంద్రాలకు చేరారు.
దంచికొట్టిన వానతో ఉమ్మడి జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మానుకోట జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ�