వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరద నీరు సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Viral Video | హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న నిరసన తెలిపారు. హైదరాబాద్ రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని, వరద నీరు దాంట్లోనే ఉండిపోవడంతో అటు వాహనదారులకు, ఇటు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు �
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి స్వల్ప వరద కొనసాగుతున్నది. ఇన్ఫ్లో 3,482 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 1,468 క్యూసెక్కులుగా నమోదైంది. ఎడమ కాల్వకు 390 క్యూసెక్కులు, కుడి కాల్వకు 338 క్యూసెక్కులు, సమాం�
Musi River | హైదరాబాద్ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతం
SRSP | రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద భా�
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
నిర్మల్ జిల్లాలోని (Nirmal) కడెం ప్రాజెక్టుకు (Kadem Project) భారీగా వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు (Flood water) చేరుతుండటంతో జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి (700 అడుగులు) చేరుకున్నది.
కృష్ణా బేసిన్లో వరద కొనసాగుతున్నది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకోగా, గ
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నది. రాత్రి 9 గంటల సమయంలో గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు చేరింది. దీంతో భద్రాద్రి కల�
భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. మునుపెన్నడూ లేని రీతిలో బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహించాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. �
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో ఆధారంగా అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ నుంచి ఆరు గేట్లను రెండు అడ�