మున్నేరు వరద బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన 1,718 మంది కుటుంబాలకు నగరంలోని నయ
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
వరద ముంపు బాధితులకు ప్రజలంతా అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో భారీ వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసర
వరద బాధితుల సహాయర్థం ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల ఖర్చు వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. బాధితుల గుర్తింపు అనంతరం తీసుకొన్న సహాయక చర్యలు, వాటి వివరాలను అందజేయాలని,
Flood victims | ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రూ. 16 లక్షల విలువైన చె�
వరద బాధితులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ 32వ డివిజన్ బీఆర్నగర్, రాజీవ్ గృహకల్ప, గాయత్రీనగర్ కాలనీల్లోని వరద
వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరద బాధితులకు ఉపశమనం కలుగనుంది.
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందన్నది సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న ఓ వ్యంగ్య వాఖ్య. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారు. ఏరియల్ సర్వే చేసి నష్టాన్ని �
భారీ వర్షాలకుప్రాణ, ఆస్తి, పంటలు నష్టపోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఎవరూ అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. �
Minister Satyavathi Rathd | జిల్లాలోని భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ, పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వ�
ఖమ్మం మున్నేరు వరద ముంపు బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. వరద తగ్గినందున సహాయక చర్యలను ముమ్మరం చేశామని అ�
Minister Satyavati Rathod | వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ( Minister Satyavati Rathod ) అన్నారు.
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏటూరునాగారం-కొండాయి, భద్రాచలం ప్రాంత వరదల్లో చిక్కుకున్న బాధి
వరదలతో ప్రజలెవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గురువారం రాత్రి ఆయన హంటర్రోడ్డులోని సాయినగర్కాలనీ, ఎన్టీఆర్నగర్కాలనీ, బృందావనకాలనీ, సంతోషిమాతకాలనీల్లో�